మన హిందూ దేశంలో హిందువులపై ఎన్నో దాడులు జరుపుతూనే ఉన్నారు. మన భారత దేశంలో హిందువులను అణిచివేత చేయాలనీ అన్యమతస్థులు అడ్డగోలుగా అక్రమాలు చేసి రాజకీయాలు ద్వారా అవినీతి అక్రమార్జన చేసిన డబ్బుతో ఉన్నతమైన పదవులలో వచ్చి హిందూ సంప్రదాయాలపై, హిందువులపై దాడులు జరుపుతున్న ఉన్నారు.
ఇదే తరహా ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరములో హిందూ దేవాలయాలపై, హిందూ సంప్రదాయాలపై అధికారాన్ని అడ్డంపెట్టుకొని #YSRCP ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలు చేశారు.
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రవిత్రంగా భావించే హిందువుల కలియుగ ఆరాద్యదైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో గొడ్డుమాంసం(beef), చేపనూనెలు(Fish Oil), పందిమాంసం నుంచి తీసిన పధార్ధాలనే నెయ్యిగా వాడి ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి తీరని అపచారం చేశారు. కోట్లాది భక్తుల నమ్మకాన్ని మనసుని గాయపరిచారు.
హిందువుల ఆధ్యాతిమిక ప్రదేశం అయినా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో TTD పాలకమండలి చైర్మన్ గా ఒక క్రిస్టియాన్ అయినటువంటి వైవీ సుబ్బారెడ్డి మరియు TTD పాలకమండలి సభ్యుడిగా భూమన కరుణాకర్ రెడ్డి. వీరిని నియమించిన గత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి కూడా హిందూ మతం అంటే గౌరములేని ఒక క్రిస్టియన్.
ఇలా తిరుమల తిరుపతి ఏడూ కొండల వేంకటేశ్వరస్వామి పవిత్రత దెబ్బతీయటం వైస్ జగన్ గత ప్రభుత్వం ఇది మొదటిసారి ఏమి కాదు, గతంలో కూడా ఎన్నో అవినీతి అక్రమాలుతో పాటు శ్రీవారి పవిత్రత పాడు చేసే విధంగా అన్నప్రసాదం విషయంలో కూడా అపవిత్రం చేశారు.
తిరుమలలో వైస్ జగన్ రెడ్డి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు అన్ని ఇన్ని కావు.
..... తిరుమల కొండపైనే అన్యమత ప్రచారం
...... టీటీడీ / వెబ్ సైటు లో స్వీటులా శ్రీవారి లడ్డు అక్రమంగా అమ్మకాలు
...... తిరుమలలో శ్రీవారి నగలు మాయం.
....... #SVBC వెబ్ సైట్ లో అయోధ్య భూమి పూజ ప్రసారం చూపించలేదు.
....... తిరుమల బస్సు టికెట్స్ ఫై అన్యమత ప్రచారం.
...... తిరుమల టికెట్స్ ను అక్రమంగా అమ్ముకొని ఎన్నో లక్షలు దోచుకున్నారు.
ఇలా ఎన్నో అపచారాలు చేశారు పవిత్రమైన తిరుమలలో ... అన్నింటికి మించిన సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశారు.... ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు కూడా అనిమల్స్ ఫాట్ తో కల్తీ చేశారు. వైస్ జగన్ అధికారం అడ్డంపెట్టుకొని రాష్ట్ర సంపదను దోచుకోవడం తో పాటు హిందూ సనాతన ధర్మాన్నీ దెబ్బతీయాలి ఎన్నో దాడులు చేయించాడు. వాటిలో కొన్ని క్షమించరాని తప్పులలో విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థం రామాలయంలో రాముడు శిరస్సును ఖండించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు, బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో వెండి సింహాలు దొంగిలించారు , హనుమంతుని చేయి విరగొట్టి అసభ్యంగా మాట్లాడారు. వైస్ జగన్ ముఖ్యమంత్రి గ ఉన్న గత 5 సంవత్సరములో హిందూ సాంప్రదాయ దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.
No comments:
Post a Comment