సీఎం జగన్ గారు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన నాని I Kodali Nani Comments on govt I TeluguCircle - TeluguCircle-Trending News

Breaking

28 November 2019

సీఎం జగన్ గారు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన నాని I Kodali Nani Comments on govt I TeluguCircle



ఆంధ్రప్రదేశ్ మంత్రి  కొడాలి నాని గారు  రాజధాని అమరావతిలో గొర్రెలు, కుక్కలు, గేదలు , పందులు తిరుగుతున్నాయి  అంటూ వివాస్పద వ్యాఖ్యలు చేసాడు. కొడాలి నాని అన్న వ్యాఖ్యలకు వైస్సార్సీపీ పార్టీ భగ్గు మంటున్నారు . ఈ పార్టీ లో ఉంటూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి లో ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటే సీఎంతో   సహా తోటి మంత్రివర్గ సభ్యులను అందరును గొర్రెలు, దున్నపోతులు, కుక్కలు, పందులుతో  పోల్చడంతో వారి పార్టీ నాయకులు, ఏమ్మెల్యేలు మరియు పార్టీ కార్యకర్తలు కొడాలి నానిపై కోపంతో ఉన్నారు. 



                            పార్టీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్న గాని ఈయనకు ప్రాధాన్యం ఇచ్చిన గాని, అయిన కొడాలి నానికు మంత్రి అయ్యే అర్హత లేకపోయెనా ప్రజలూ అంతా ఈతనిని సంస్కరం గాని ,మాట తీరు సరిగా లేవు, భూతులు మాట్లాడుతాడు  అని వ్యతిరేకించిన మంత్రి పదవి ఇస్తే, సీఎం తో సహా అందరి అధికారులను దున్నపోతులు,కుక్కలు లాగా అమరావతి లో తిరుగుతున్నారు అని  పోల్చడంతో ఆ పార్టీ వారు అతను బీజేపీలోకి వెళుతున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కో ఎంపీ వైసీపీ అధిష్టానంకు తెలియకుండ మోడీ గారూను మరియు బీజేపీ నాయకులను కలుస్తున్నారు. అలాగే ఆ పార్టీలోకి వెళ్తాడేమో అని అనుమానం పడుతున్నారు.



No comments: